జయహో సంస్థల సేవా కార్యక్రమాలు

జయహో సంస్థల ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ అయోధ్య నగర్ లో జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . అందులో  లో భాగంగా  ప్రతి ఆదివారం ఒక సేవా కార్యక్రమం రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు ఆహారం , బియ్యం పంపిణీ ఏం చేస్తున్నారు . కార్తీకమాసం సందర్భంగా పండ్లు పేద ప్రజలకు పంపిణీ చేశారు . అంతేకాక కరోనా పై అవగాహన కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు పేద ప్రజలకు నగదు సహాయం కూడా చేశారు ఈ విధంగా నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సేవలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జయహో సంస్థ అధ్యక్షురాలు కొల్లా జయశ్రీ, కోశాధికారి ఆంజనేయరాజు సెక్రెటరీ విజయశ్రీ సాయి చందు పాల్గొన్నారు

Leave a comment